News November 8, 2025
VKB: సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి: ఎస్పీ

సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణలో పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ క్రైమ్, సీడీఆర్ అనాలసిస్పై వర్క్షాప్ నిర్వహించారు. నేరగాళ్లు రూట్లు మార్చి ప్రజలను దోచుకుంటున్నారని, వాటిని నియంత్రించేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
Similar News
News January 20, 2026
NIT వరంగల్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News January 20, 2026
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరల వివరాలు

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 30 వేల ఏసీ బస్తాలు, 35 వేల కొత్త బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్లో ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. ప్రధాన రకాల ధరలు (కేజీకి): ఎల్లో రకం: రూ.350 – 450, (అత్యధికం) 2043: రూ.200 – 290 తేజా: రూ.140 – 185, 355 రకం: రూ.160 – 210, బుల్లెట్: రూ.160 – 200, నాటు రకాలు: రూ.150 – 210, సీడు తాలు: రూ.90 – 140 వరకు ధర పలికాయి.
News January 20, 2026
ములుగు: సీట్ బెల్ట్ పెట్టుకోండి.. హెల్మెట్ ధరించండి..!

అతివేగం ప్రమాదకరమని, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి అన్నారు. ములుగులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రోడ్డు భద్రత పోస్టర్ను ఆవిష్కరించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాను రోడ్డు ప్రమాదరహితంగా మార్చుకుందామన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని తెలిపారు.


