News April 25, 2024
VZM: పార్లమెంటు స్థానానికి 30, అసెంబ్లీకి 184 నామినేషన్లు

విజయనగరం జిల్లాలో పార్లమెంటు స్థానానికి 30 సెట్లు, అసెంబ్లీ స్థానాలకు 184 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. పార్లమెంటు స్థానానికి 18 మంది, మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు 105 మంది నామినేషన్లు వేశారని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం కలెక్టరేట్ మీడియా సెంటర్లో కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు.
Similar News
News April 16, 2026
విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయిస్తే చర్యలు: VZM ఎస్పీ

విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో 347 కేసులు నమోదు చేసి కోట్పా చట్టం కింద రూ.52,250 జరిమానా విధించినట్లు వెల్లడించారు.
News April 16, 2026
విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయిస్తే చర్యలు: VZM ఎస్పీ

విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో 347 కేసులు నమోదు చేసి కోట్పా చట్టం కింద రూ.52,250 జరిమానా విధించినట్లు వెల్లడించారు.
News April 16, 2026
విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయిస్తే చర్యలు: VZM ఎస్పీ

విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో 347 కేసులు నమోదు చేసి కోట్పా చట్టం కింద రూ.52,250 జరిమానా విధించినట్లు వెల్లడించారు.


