News May 1, 2024
చంద్రబాబుని మళ్లీ నమ్ముతారా: సీఎం జగన్

తాను పేదల పక్షాన నిలుస్తుంటే కూటమి నేతలు సహించలేకపోతున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘ఇదొక క్లాస్ వార్. పేదలకు పథకాలు అందాలంటే వైసీపీ మళ్లీ రావాలి. పిల్లల చదువుల కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు తెచ్చాం. ఏకంగా 2.70లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పథకమైనా గుర్తొస్తుందా? గతంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబుని మళ్లీ నమ్ముతారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 9, 2025
గెడ్డపాలెంలో బయటపడిన బౌద్ధ పురావస్తు ప్రాంతం

ఎస్.రాయవరం గెడ్డపాలెం సమీపంలో క్రీ.శ 6వ శతాబ్దానికి చెందిన బౌద్ధ పురావస్తు ప్రాంతం బయటపడింది. ఇక్కడ రాతితో చెక్కిన శిల్పాలు, గుహలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. అప్పటి శిల్ప కళానైపుణ్యం, ప్రత్యేకత ఉట్టిపడేలా బయటపడిన శిల్పసంపద బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. రాంబిల్లి మండలం కొత్తూరు వద్ద బౌద్ధమతం ఆనవాళ్లు గుర్తించగా, గెడ్డపాలెంలో కూడా బౌద్ధ ఆనవాళ్లు వెలుగు చూడడం విశేషం.
News December 9, 2025
గెడ్డపాలెంలో బయటపడిన బౌద్ధ పురావస్తు ప్రాంతం

ఎస్.రాయవరం గెడ్డపాలెం సమీపంలో క్రీ.శ 6వ శతాబ్దానికి చెందిన బౌద్ధ పురావస్తు ప్రాంతం బయటపడింది. ఇక్కడ రాతితో చెక్కిన శిల్పాలు, గుహలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. అప్పటి శిల్ప కళానైపుణ్యం, ప్రత్యేకత ఉట్టిపడేలా బయటపడిన శిల్పసంపద బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. రాంబిల్లి మండలం కొత్తూరు వద్ద బౌద్ధమతం ఆనవాళ్లు గుర్తించగా, గెడ్డపాలెంలో కూడా బౌద్ధ ఆనవాళ్లు వెలుగు చూడడం విశేషం.
News December 9, 2025
గెడ్డపాలెంలో బయటపడిన బౌద్ధ పురావస్తు ప్రాంతం

ఎస్.రాయవరం గెడ్డపాలెం సమీపంలో క్రీ.శ 6వ శతాబ్దానికి చెందిన బౌద్ధ పురావస్తు ప్రాంతం బయటపడింది. ఇక్కడ రాతితో చెక్కిన శిల్పాలు, గుహలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. అప్పటి శిల్ప కళానైపుణ్యం, ప్రత్యేకత ఉట్టిపడేలా బయటపడిన శిల్పసంపద బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. రాంబిల్లి మండలం కొత్తూరు వద్ద బౌద్ధమతం ఆనవాళ్లు గుర్తించగా, గెడ్డపాలెంలో కూడా బౌద్ధ ఆనవాళ్లు వెలుగు చూడడం విశేషం.


