News March 5, 2025

అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు రూ.1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్ <<>>చేసి వివరాలు నమోదు చేయండి.

News November 18, 2025

సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్ <<>>చేసి వివరాలు నమోదు చేయండి.

News November 18, 2025

VJA: రూ.40 వేలకు ఫైనాన్స్.. ఆలస్యానికి రూ.15 వేలు వసూలు

image

విజయవాడ సెంట్రల్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40వేల ఫైనాన్స్ తీసుకున్న ఒక వ్యక్తి, ఇప్పటికే రూ.36 వేలు చెల్లించాడు. అయితే, వరదల కారణంగా 3 నెలల పాటు వాయిదా ఆలస్యమైంది. దీంతో లేట్ ఫీజు పేరుతో ఫైనాన్స్ సంస్థ అదనంగా రూ.15వేలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేసినా, NOC కోసం వారం రోజులుగా తిప్పుకుంటున్నారని వాపోయాడు.