News March 20, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్పై మంత్రి కొండా సమీక్ష

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డీపీఆర్లో భాగంగా ఎస్టీపీల ఏర్పాటుకు తక్షణమే స్థలం కేటాయించాలని మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో జిల్లా అధికారులు, కార్పొరేషన్ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సహకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి జూన్ మాసంలోనే రూ.4,500 కోట్లు మంజూరు చేశారన్నారు.
Similar News
News November 28, 2025
డ్రెస్సునో, లిప్స్టిక్నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్స్టిక్నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.
News November 28, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 13 మందికి జైలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.
News November 28, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 13 మందికి జైలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.


