News February 7, 2025
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలి: కలెక్టర్

జిల్లాలో ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ల ద్వారా సరఫరా ప్రక్రియలు సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పర్యావరణ, ఇతర అనుమతుల ఆధారంగా తవ్వకాలు జరిగేలా, సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు.
Similar News
News November 18, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
VJA: రూ.40 వేలకు ఫైనాన్స్.. ఆలస్యానికి రూ.15 వేలు వసూలు

విజయవాడ సెంట్రల్లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40వేల ఫైనాన్స్ తీసుకున్న ఒక వ్యక్తి, ఇప్పటికే రూ.36 వేలు చెల్లించాడు. అయితే, వరదల కారణంగా 3 నెలల పాటు వాయిదా ఆలస్యమైంది. దీంతో లేట్ ఫీజు పేరుతో ఫైనాన్స్ సంస్థ అదనంగా రూ.15వేలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేసినా, NOC కోసం వారం రోజులుగా తిప్పుకుంటున్నారని వాపోయాడు.


