News August 3, 2024
అగ్రికల్చర్ మార్కెట్ నూతన పాలకవర్గం నియామకం: మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లాలో పలు మార్కెట్లకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఆనంద్ బాబు, వైస్ ఛైర్మన్ గా వెంకటప్ప రెడ్డి నియమితులయ్యారు. అటు కల్లూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా నీరజ, వైస్ ఛైర్మన్గా కోటేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులను నియమించినట్లు మంత్రి చెప్పారు. నూతన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
∆} పాలేరు, ఖమ్మంలో కల్వకుంట్ల కవిత పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట BRS నిరసన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
∆} పాలేరు, ఖమ్మంలో కల్వకుంట్ల కవిత పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట BRS నిరసన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 18, 2025
ఖమ్మం: కొనుగోళ్ల నిలిపివేత.. రైతులు పత్తి తీసుకురావద్దు

సీసీఐ (CCI) జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో అమలు చేస్తున్న L1, L2 పద్ధతికి వ్యతిరేకంగా మిల్లుల యాజమాన్యాలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించాయి. ఈ కారణంగా జిన్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని ఖమ్మం అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరూ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు.


