News March 13, 2025
అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతినెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ఈనెల 15 నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ముందు రోజు రాత్రి ఆయా మండలాలకు వెళ్లి రాత్రి బస చేయాలన్నారు.
Similar News
News November 29, 2025
వికారాబాద్: సర్పంచ్ నుంచి కార్పొరేషన్ ఛైర్మన్ వరకు.!

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గ్రామపంచాయతీ నుంచే ప్రారంభమైంది. 1969లో కొడంగల్ సర్పంచ్గా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత 1978, 1983, 1989, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. 60 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గుర్నాథ్ రెడ్డి సొంతం.
News November 29, 2025
వికారాబాద్: సర్పంచ్ నుంచి కార్పొరేషన్ ఛైర్మన్ వరకు.!

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గ్రామపంచాయతీ నుంచే ప్రారంభమైంది. 1969లో కొడంగల్ సర్పంచ్గా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత 1978, 1983, 1989, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. 60 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గుర్నాథ్ రెడ్డి సొంతం.
News November 29, 2025
వికారాబాద్: సర్పంచ్ నుంచి కార్పొరేషన్ ఛైర్మన్ వరకు.!

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గ్రామపంచాయతీ నుంచే ప్రారంభమైంది. 1969లో కొడంగల్ సర్పంచ్గా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత 1978, 1983, 1989, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. 60 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గుర్నాథ్ రెడ్డి సొంతం.


