News April 27, 2024
అనంత: పరీక్ష రాయడానికి వెళుతూ.. విద్యార్థిని దుర్మరణం

నార్పల మండల పరిధిలోని నడి దొడ్డి గ్రామానికి చెందిన నాగార్జున కూతురు ఝాన్సీ(9) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గురుకుల పాఠశాలలో పరీక్షలు రాయడానికి తండ్రి, కూతురు మరో విద్యార్థి బైక్ మీద బయలుదేరారు. ఈ క్రమంలో కేశేపల్లి వద్ద కుక్క దూరడంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి ఝాన్సీ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి గాయలయ్యాయి.
Similar News
News April 19, 2026
అనంతపురం పోలీసుల రికార్డు

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
News April 19, 2026
అనంతపురం పోలీసుల రికార్డు

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
News April 19, 2026
అనంతపురం పోలీసుల రికార్డు

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.


