News February 14, 2025

అనంత: ప్రణతికి డాక్టరేట్

image

అనంతపురానికి చెందిన ఓ.ప్రణతి ఓ.ప్రణతి గురువారం డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో ‘పట్టణ, గ్రామీణ రాజకీయాలలో మహిళల పాత్ర’ అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న ఆమెను సిబ్బంది అభినందించారు.

Similar News

News November 20, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

image

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్‌ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.

News November 20, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

image

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్‌ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.

News November 20, 2025

చిన్నారుల ఆరోగ్యం పూర్తిగా స్థిరం: కలెక్టర్

image

పాములపాడు(M) మిట్టకందాల 3వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం సాయంత్రం 8 మంది చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో వైద్య చికిత్సలు అందించామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో వారందరినీ హాస్పిటల్ నుంచి తమతమ ఇళ్లకు పంపామన్నారు. అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసే ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, ల్యాబ్ పరీక్షలకు పంపించామన్నారు. రిపోర్టులు అందాల్సి ఉందన్నారు.