News February 27, 2025
అనకాపల్లి జిల్లాలో 85 శాతం పోలింగ్: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయం ముగిసే సరికి 85 శాతం పోలింగ్ పూర్తయినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 357 పురుషుల ఓటర్లలో 273 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 257 మహిళా ఓటర్లలో 202 మంది తమ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News November 17, 2025
సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.
News November 17, 2025
సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.
News November 17, 2025
మరణశిక్ష తీర్పును ఖండించిన హసీనా

బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) తనకు విధించిన <<18311087>>మరణశిక్షను<<>> ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వ తీర్పును తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ నమ్మడానికి బంగ్లా ప్రజలేం పిచ్చివాళ్లు కాదని ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.


