News March 1, 2025
అనకాపల్లి జిల్లాలో 93.61 శాతం పింఛన్ల పంపిణీ

అనకాపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం వరకు 93.61 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద 2,56,274 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,39,892 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో ఉండగా పాయకరావుపేట చివరి స్థానంలో ఉంది.
Similar News
News November 18, 2025
కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.
News November 18, 2025
కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.
News November 18, 2025
వక్ఫ్ భూముల నమోదు కోరిన ముస్లిం సంక్షేమ సంఘం

కరీంనగర్లో TG రాష్ట్ర ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ మోబిన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనికి వినతిపత్రం అందించారు. దేశవ్యాప్త వక్ఫ్ భూములు, మసీద్లు, ఈద్గా, ఖబ్రస్థాన్, దర్గాలు, ఇతర వక్ఫ్ ఆస్తులను DEC 5లోపు UMEED పోర్టల్లో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు తాజోద్దీన్, అక్బర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.


