News January 25, 2025

అనకాపల్లి: ‘విజయ సాయి రెడ్దిది రాజీనామా డ్రామా’

image

రాజీనామాతో చేసిన తప్పుల నుంచి తప్పించుకునే డ్రామా చేస్తున్నారని విజయసాయి రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆరోపణలు చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జ్‌గా మూడున్నర సంవత్సరాలు వైసీపీ అంటే విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఆయన హవా సాగిందని, దోచుకున్న దోపిడీలలో అరెస్టు భయంతేనె ఈ డ్రామాలకు తెర లేపారని ఆయన విమర్శించారు.

Similar News

News November 18, 2025

నేడు తిరుమలలో కీలక సమావేశం

image

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో TTD బోర్డు అత్యవసర సమావేశం మంగళవారం జరగనుంది. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపైనే చర్చిస్తారని సమాచారం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 10రోజుల పాటు దర్శన టికెట్ల జారీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే దీనిపై టీటీడీ ఈవో పరిశీలన చేశారు. ఆయన బోర్డు దృష్టికి సంబంధిత విషయాలను తీసుకెళ్లారు. దర్శనంతో పాటు మరికొన్ని నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది.

News November 18, 2025

నేడు తిరుమలలో కీలక సమావేశం

image

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో TTD బోర్డు అత్యవసర సమావేశం మంగళవారం జరగనుంది. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపైనే చర్చిస్తారని సమాచారం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 10రోజుల పాటు దర్శన టికెట్ల జారీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే దీనిపై టీటీడీ ఈవో పరిశీలన చేశారు. ఆయన బోర్డు దృష్టికి సంబంధిత విషయాలను తీసుకెళ్లారు. దర్శనంతో పాటు మరికొన్ని నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది.

News November 18, 2025

‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.