News April 13, 2025
అనకాపల్లి: 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 14న రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 28, 2025
U-19 ఆసియా కప్ ఇండియా టీమ్ ఇదే

ACC మెన్స్ U-19 ఆసియా కప్కు BCCI స్క్వాడ్ను ప్రకటించింది. ఆయుష్ మాత్రేకి కెప్టెన్సీ ఇవ్వగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. దుబాయ్ వేదికగా DEC 12నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. DEC 14న IND-PAK తలపడనున్నాయి.
IND U-19 స్క్వాడ్: ఆయుష్ మాత్రే(C), సూర్యవంశీ, విహాన్(vc), వేదాంత్, అభిజ్ఞాన్, హర్వాన్ష్, యువరాజ్ గోహిల్, కనిష్క్, ఖిలాన్, పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్, ఉధవ్, ఆరోన్ జార్జ్
News November 28, 2025
U-19 ఆసియా కప్ ఇండియా టీమ్ ఇదే

ACC మెన్స్ U-19 ఆసియా కప్కు BCCI స్క్వాడ్ను ప్రకటించింది. ఆయుష్ మాత్రేకి కెప్టెన్సీ ఇవ్వగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. దుబాయ్ వేదికగా DEC 12నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. DEC 14న IND-PAK తలపడనున్నాయి.
IND U-19 స్క్వాడ్: ఆయుష్ మాత్రే(C), సూర్యవంశీ, విహాన్(vc), వేదాంత్, అభిజ్ఞాన్, హర్వాన్ష్, యువరాజ్ గోహిల్, కనిష్క్, ఖిలాన్, పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్, ఉధవ్, ఆరోన్ జార్జ్
News November 28, 2025
వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 568 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు పూర్తయిందన్నారు. ఈ సంఖ్యను రెట్టింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 167 రైతు సేవా కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు.


