News March 12, 2025
అనకాపల్లి: ’15లోగా దరఖాస్తులు చేసుకోవాలి’

మహాత్మ జ్యోతి బాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మరో మూడు రోజుల్లో గడువు మునియనుంది. ఈనెల 15 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయాల కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఇంటర్, 5,6,7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
కరీంనగర్: సురేందర్ రెడ్డికి నేతల నివాళులు..!

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి <<18317220>>బండ సురేందర్ రెడ్డి <<>>గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంకితభావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని వారన్నారు. సురేందర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 18, 2025
కరీంనగర్: సురేందర్ రెడ్డికి నేతల నివాళులు..!

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి <<18317220>>బండ సురేందర్ రెడ్డి <<>>గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంకితభావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని వారన్నారు. సురేందర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 18, 2025
మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్కు ఒప్పందం

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.


