News April 8, 2025
అన్నమయ్య, కడప జిల్లాలో న్యాయమూర్తుల బదిలీలు

అన్నమయ్య, కడప జిల్లాల్లో జడ్జిలను, అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వారు ఏప్రిల్ 21 తేదీ లోపు చార్జ్ తీసుకోవాలని వివరించారు. శ్రీలతను ఖాళీగా ఉన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి 7 అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎన్. శాంతిని కడప ఆరవ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.
Similar News
News November 18, 2025
ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు: CP

రాత్రి సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు RGM పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రాత్రి 11 తర్వాత అవసరంలేని ప్రయాణాలు చేయవద్దని, రోడ్ల పక్కన వాహనాలు పార్క్ చేయడం పూర్తిగా నిషేధించనున్నట్లు చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రాత్రి పర్యవేక్షణ, ట్రాఫిక్ అమలు మరింత కఠినంగా ఉంటుందన్నారు.
News November 18, 2025
ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు: CP

రాత్రి సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు RGM పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రాత్రి 11 తర్వాత అవసరంలేని ప్రయాణాలు చేయవద్దని, రోడ్ల పక్కన వాహనాలు పార్క్ చేయడం పూర్తిగా నిషేధించనున్నట్లు చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రాత్రి పర్యవేక్షణ, ట్రాఫిక్ అమలు మరింత కఠినంగా ఉంటుందన్నారు.
News November 18, 2025
కొమరవెల్లి: బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి కొమరవెల్లి మండల కేంద్రంలో పర్యటించి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం, బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లు, వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


