News April 6, 2025
అన్నమయ్య జిల్లాలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. సంబంధిత శాఖ అధికారులతో కలిసి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. సంబంధిత శాఖ అధికారులతో కలిసి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. సంబంధిత శాఖ అధికారులతో కలిసి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


