News February 24, 2025
అన్నమయ్య జిల్లా TODAY TOP NEWS

➢ ఏసీబీకి చిక్కిన అన్నమయ్య జిల్లా అధికారి
➢ కలికిరి: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
➢ మదనపల్లె: మారణాయుధాలతో దాడి.. 10 మంది అరెస్ట్
➢ జగన్ రెడ్డి.. నీ నాటకాలు కట్టిపెట్టు: చమర్తి
➢ మదనపల్లె: పాలిటెక్నిక్ కాలేజీలో రేపు జాబ్ మేళా
➢ పీలేరు: వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా లోకనాథం
➢ నా రాజకీయ ప్రయాణం లోకేశ్ సారథ్యంలోనే: మేడా
➢ మదనపల్లె: మహిళపై పశువుల కాపర్లు దాడి
Similar News
News December 25, 2025
NCERT ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

NCERT 173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 – జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 25, 2025
వై.రామవరం: పెళ్ళైన ఎడాదికే అనంతలోకాలకు..

అడ్డతీగల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దంపతులు ఇద్దరూ వై.రామవరం మండలానికి చెందిన వారు. ఎర్రంరెడ్డివారిపాలెంకి చెందిన నవీన్ కుమార్, చింతకర్రపాలెం గ్రామానికి చెందిన బేబీ కళ్యాణిలకు ఏడాది క్రితమే వివాహం జరిగిందని బంధువులు తెలిపారు. ఇటీవలే మ్యారేజ్ డే కూడా జరుపుకున్నారన్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు.
News December 25, 2025
అధికారి ఆస్తి.. రూ.300 కోట్లు?

TG: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన DTC కిషన్ <<18655630>>వ్యవహారంలో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఆస్తి విలువ రూ.200-300 కోట్లకు పైనేనని ACB వర్గాలు వెల్లడించాయి. డ్రైవర్ శివశంకర్, బంధువు విజయ్లను బినామీలుగా పెట్టుకున్నారని, కీలక డాక్యుమెంట్లన్నీ డ్రైవర్ వద్దే దాచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. కిషన్ కస్టడీ కోరుతూ ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.


