News April 12, 2025

అన్నమయ్య: ముగ్గురు బాలురు మృతి

image

ఆడుకోవడానికి ఊరు సమీపంలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి శుక్రవారం ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లికి చెందిన చొక్కరాజు దేవాన్ష్ (5), చొక్కరాజు విజయ్ (4), రెడ్డిచర్ల యశ్వంత్(5) ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 25, 2025

రంగారెడ్డిలో ఎన్నికలు జరిగే తేదీలు ఇవే..

image

RR గ్రామపంచాయతీ పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్‌లో షాద్‌నగర్‌లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్‌‌, శంషాబాద్‌ (M)లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్‌లో శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్‌లో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.

News November 25, 2025

రంగారెడ్డిలో ఎన్నికలు జరిగే తేదీలు ఇవే..

image

RR గ్రామపంచాయతీ పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్‌లో షాద్‌నగర్‌లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్‌‌, శంషాబాద్‌ (M)లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్‌లో శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్‌లో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.

News November 25, 2025

రంగారెడ్డిలో ఎన్నికలు జరిగే తేదీలు ఇవే..

image

RR గ్రామపంచాయతీ పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్‌లో షాద్‌నగర్‌లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్‌‌, శంషాబాద్‌ (M)లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్‌లో శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్‌లో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.