News May 10, 2024
అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం: కింజరాపు

పలాస మండలంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం తనను ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు టీడీపీ, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 15, 2026
శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.
News April 15, 2026
SKLM:టీడీపీ జాతీయ – రాష్ట్ర కమిటీలో చోటు వీరికే !

పొలిట్ బ్యూర్ సభ్యుడు – అచ్చెన్నాయుడు
జాతీయ ప్రధాన కార్యదర్శి- రామ్మోహన్ నాయుడు, అధికార ప్రతినిధి -కలిశెట్టి అప్పలనాయుడు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- గౌతు శిరీషా, ఉపాధ్యక్షురాలు- తమ్మినేని సుజాత (ఆమదాలవలస)
రాష్ట్ర అధికార ప్రతినిధి- కూన రవికుమార్
జోనల్ కోఆర్డినేటర్లు- బెందాళం అశోక్
కార్యనిర్వహక కార్యదర్శులు -వజ్జబాబూరావు(పలాస),బగ్గు అర్చన
కార్యదర్శులు – పొగిరి బుచ్చిబాబు(పాతపట్నం),M వెంకటేశ్ (SKLM).
News April 15, 2026
SKLM:టీడీపీ జాతీయ – రాష్ట్ర కమిటీలో చోటు వీరికే !

పొలిట్ బ్యూర్ సభ్యుడు – అచ్చెన్నాయుడు
జాతీయ ప్రధాన కార్యదర్శి- రామ్మోహన్ నాయుడు, అధికార ప్రతినిధి -కలిశెట్టి అప్పలనాయుడు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- గౌతు శిరీషా, ఉపాధ్యక్షురాలు- తమ్మినేని సుజాత (ఆమదాలవలస)
రాష్ట్ర అధికార ప్రతినిధి- కూన రవికుమార్
జోనల్ కోఆర్డినేటర్లు- బెందాళం అశోక్
కార్యనిర్వహక కార్యదర్శులు -వజ్జబాబూరావు(పలాస),బగ్గు అర్చన
కార్యదర్శులు – పొగిరి బుచ్చిబాబు(పాతపట్నం),M వెంకటేశ్ (SKLM).


