News November 4, 2024
అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ

ఏపీపీఎస్ కు సంబంధించి గ్రూప్ 1,2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చైర్ పర్సన్ అనురాధకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో ఆమెకు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హుల జాబితాను 1:100 నిష్పత్తికి పెంచాలన్నారు. గ్రూప్-2 మెయిన్ పరీక్షకు కనీసం 90 రోజులు వ్యవధి ఉండేలా చూడాలన్నారు.
Similar News
News February 8, 2026
విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
News February 8, 2026
విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
News February 8, 2026
విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.


