News March 11, 2025
అమలాపురం: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే హాట్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై, అవగాహన కార్యక్రమాల నిర్వహణ పై ఆయన అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News November 18, 2025
గంభీరావుపేట: PG స్పాట్ అడ్మిషన్స్కు నేడే ఆఖరు

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నేడు పీజీ స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. M.COM, M.SC కంప్యూటర్ సైన్స్లో అడ్మిషన్స్కు అవకాశం ఉందని, ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.
News November 18, 2025
గంభీరావుపేట: PG స్పాట్ అడ్మిషన్స్కు నేడే ఆఖరు

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నేడు పీజీ స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. M.COM, M.SC కంప్యూటర్ సైన్స్లో అడ్మిషన్స్కు అవకాశం ఉందని, ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.
News November 18, 2025
NLG: మిల్లు బయటే వారం రోజులుగా ధాన్యం లారీ

నల్గొండ(M) శేషమ్మగూడెం PACS ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తిప్పర్తి(M) అనిశెట్టి దుప్పలపల్లిలోని మిల్లు బయటే వారం రోజులుగా నిలిచిపోయింది. ధాన్యం లోడును మిల్లుకు తరలించగా, బాగా లేదనే కారణంతో మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. 7 రోజులుగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోయారు. వర్షం వస్తే ధాన్యం పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు.


