News April 5, 2024
‘అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థులు గెలుపే లక్ష్యం’

అరుకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న తెదేపా బీజేపీ జనసేన అభ్యర్థుల సమావేశం విశాఖపట్నంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అరుకు ఎంపీగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పార్వతీపురం, సాలూరు, కురుపాం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థులు విజయచంద్ర, గుమ్మడి సంధ్యారాణి, జగదీశ్వరి హాజరయ్యారు.
Similar News
News December 8, 2025
VZM: కలెక్టర్ ఆఫీస్లో నేడు పీజీఆర్ఎస్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు అన్నారు.
News December 8, 2025
VZM: కలెక్టర్ ఆఫీస్లో నేడు పీజీఆర్ఎస్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు అన్నారు.
News December 8, 2025
VZM: కలెక్టర్ ఆఫీస్లో నేడు పీజీఆర్ఎస్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు అన్నారు.


