News August 5, 2024

అల్లూరి జిల్లాలో గుండెలు పిండేసిన ఘటన

image

కొడుకు మృతదేహం పట్టుకుని నడిరోడ్డుపై తల్లిదండ్రులు రోదించిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెంకొత్తవిధి మండలం తిరుమలబంధకి చెందిన కార్తీక్‌కి గుండె నొప్పి రావడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించుకొని తిరిగి ఆదివారం తల్లిదండ్రులు తమ చుట్టాల ఇంటికి తీసుకు వెళుతుండగా అరకు సమీపంలో ఆ బాలుడు మృతి చెందాడు. రోడ్డుపైనే మృతదేహంతో సుమారు మూడు గంటల పాటు రోదిస్తూ ఉండిపోయారు.

Similar News

News December 12, 2025

కైలాసగిరిపై రూ.20 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

image

కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్‌లను అభివృద్ధి చేయనున్నట్టు VMRDA కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నవంబర్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‌1.99 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, కేఫ్‌లను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

News December 12, 2025

కైలాసగిరిపై రూ.20 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

image

కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్‌లను అభివృద్ధి చేయనున్నట్టు VMRDA కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నవంబర్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‌1.99 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, కేఫ్‌లను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

News December 12, 2025

కైలాసగిరిపై రూ.20 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

image

కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్‌లను అభివృద్ధి చేయనున్నట్టు VMRDA కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నవంబర్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‌1.99 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, కేఫ్‌లను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.