News March 19, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> అల్లూరి పోలీసులకు ధన్యవాదాలు చెప్పిన మహిళలు
> కొయ్యూరు: మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
> రంపచోడవరంలో బాల్య వివాహాల అనర్థాలపై వినతి
> అల్లూరిలో 92మంది దూరం
> గృహ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని ముంచంగిపుట్టులో నిరసన
> కాఫీ రైతులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచన
> ముసురిమిల్లి ప్రాజెక్టులో తగ్గిపోతున్న నీటిమట్టం
> డ్వాక్రా సొమ్ము అవినీతిపై దర్యాప్తు చేయాలని రాజవొమ్మంగిలో నిరసన
Similar News
News March 20, 2025
విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: మంత్రి దుర్గేశ్

విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విశాఖపట్నంలో సినీపరిశ్రమ అభివృద్ది, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిపై మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
News March 20, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకుంటే పొరపాటే అనుకున్నారేమో ఆ రైతులు➤ ఈ నెల 22న ఓర్వకల్లుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక➤ ఆటో బోల్తా.. 10 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు➤ డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్➤ జగన్ ఆదేశాలకు కట్టుబడి ఉంటా: ఆదోని మున్సిపల్ ఛైర్మన్➤ ట్రోఫీలు అందుకున్న జిల్లా నేతలు➤ పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో➤ ఈతకెళ్లి ముగ్గురు మృతి
News March 20, 2025
ప్రకాశం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.!

ప్రకాశం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కురిచేడు మండలం పడమరపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చిన్నారుల మృతికి గల కారణాలు, చిన్నారుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.