News March 26, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అరకులో పాస్ పోర్టు సేవలు సులభతరం..ఎమ్మెల్యే
>అల్లూరి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం
>ముంచంగిపుట్టు: మార్చి 31లోగా ఈ-కేవైసీ చేయించుకోవాలి
>అల్లూరి జిల్లాలో పరీక్షలకు 101మంది దూరం
>రంప ఏరియా ఆసుపత్రిలో ఏప్రిల్ 1 నుంచి సదరం స్లాట్లు
>చింతూరు ఐటీడీఏను ముట్టడించిన నిర్వాసితులు
>రంప: 15,582మంది విద్యార్థులకు ప్లేట్స్
>పాడేరు: కలెక్టరేట్లో వైద్య శిబిరాల నిర్వహణ
Similar News
News November 26, 2025
నగరం.. మహానగరం.. విశ్వనగరం

అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇదీ సిటీ పరిస్థితి. ఇక ఔటర్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన తర్వాత విశ్వనగరంగా మారనుంది. జనాభా కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.40 కోట్లు ఉండగా విలీనం తర్వాత 1.70 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
News November 26, 2025
రేపు BRS హైదరాబాద్ కీలక సమావేశం

BRS హైదరాబాద్ జిల్లా కీలక సమావేశం రేపు (గురువారం) జరుగనుంది. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్నారని తలసాని తెలిపారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ వేడుకల గురించి సమావేశంలో చర్చించనున్నారు.
News November 26, 2025
గొల్లగూడెంలో CM పర్యటన.. భద్రత ఏర్పాట్లు పరిశీలించిన SP

ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో డిసెంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ ప్రతాప్ కిషోర్ భద్రత ఏర్పాట్లు పరిశీలించి అధికారులకి కీలక సూచనలు చేశారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా ప్రతి అధికారి బాధ్యత వహించాలని ఆదేశించారు.


