News April 1, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>అల్లూరి జిల్లా వ్యాప్తంగా 93.93 శాతం పెన్షన్లు పంపిణీ>పాడేరు: ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు>రంపచోడవరం: పథకాల అమలుకు రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి>మారేడుమిల్లి: తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్ట్>రాజవొమ్మంగి: పంటను కాపాడుకునేందుకు పాట్లు>పాడేరు: కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం>హుకుంపేట: జనసేన పార్టీలోకి 30మంది చేరిక>అల్లూరి జిల్లాలో 430 నీటి తొట్టెల నిర్మాణం

Similar News

News October 28, 2025

సంగారెడ్డి: ‘పాఠశాల నిధులను విడుదల చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదని అన్నారు.

News October 28, 2025

HYD: ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు!

image

GHMC పౌరులకు సేవలను సులభతరం చేసింది. ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు ghmc.gov.in ద్వారా ఇంటి నుంచే లభిస్తాయి. ​పౌరులు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తమ PTIN/TIN/VLTN నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేస్తే చాలు. దరఖాస్తులకు త్వరితగతిన ఆన్‌లైన్ ద్వారానే అనుమతులు లభిస్తాయి.
SHARE IT

News October 28, 2025

పునరావాస కేంద్రాల్లో ఆహారం, దుప్పట్లు పంపిణీ

image

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిరాశ్రయులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానికంగా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.