News February 28, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> పాడేరులో దుకాణదారులకు హెచ్చరిక
> చింతూరు ఐటీడీఏ ఎదుట రేకపల్లి ప్రజల నిరసన
> నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి:రంపచోడవరం పీవో
> నారింజవలస వద్ద యాక్సిడెంట్..ఇద్దరికి తీవ్ర గాయాలు
> ఇంటర్ ఎక్జామ్స్: అల్లూరి జిల్లాలో 621 సీసీ కెమెరాలు
> పోలవరం ముంపు గ్రామాల్లో గ్రామ సభలు రద్దు
> పాడేరులో రాత్రికి రాత్రే బోర్లు మాయం
> ఢిల్లీ వెళ్లిన అరకు ఎంపీ

Similar News

News March 1, 2025

కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే కామారెడ్డి వాసులు భయపడుతున్నారు. కామారెడ్డిలో ఇవాళ, రేపు 34 నుంచి 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 1, 2025

దోమలో బాలికపై యువకుడి అఘాయిత్యం

image

నాలుగేళ్ల బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన దోమ PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువకుడు (20), తన ఇంటి సమీపంలో ఉండే చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు.

News March 1, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు. నిజామాబాద్‌లో ఇవాళ, రేపు 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

error: Content is protected !!