News April 2, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> వేసవిలో చిన్నారుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
> స్పాట్ వేల్యుయేషన్కు 683మంది: అల్లూరి డీఈవో
> పాడేరు: నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
> గంగవరం: జీడిపిక్కల కొనుగోలు ప్రారంభం
> కిలో జీడి పిక్కలు రూ.150కు కొనుగోలు..ఎమ్మెల్యే శిరీష
> అరకులో అక్రమ నిర్మాణాలు: ఆదివాసీ గిరిజన సంఘం
> పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షం
Similar News
News April 16, 2025
నెన్నల: సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య

జెండా వెంకటాపూర్కి చెందిన అనిల్ <<16107936>>సూసైడ్ <<>>నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నోట్లో రాసిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ‘అమ్మా నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుపడడం లేదు. బాధ భరించలేక చనిపోతున్నా.. SORRY అన్నయ్య’ అని రాసి ఉంది. అనిల్(24) PG పూర్తి చేసి ఇంటివద్దే ఉంటున్నాడు. పచ్చ కామెర్లు, దవడ బిల్లలు, జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు
News April 16, 2025
AI టాలెంట్లో భారత్ టాప్: స్టాన్ఫోర్డ్ వర్సిటీ

గతేడాది ఏఐ నిపుణుల నియామకంలో భారత్ టాప్లో నిలిచినట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ 2025‘ వెల్లడించింది. ఏఐ నియామకాల్లో ఇండియా 33 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. భారత్ తర్వాత బ్రెజిల్ (30.83), సౌదీ అరేబియా (28.71), అమెరికా (24.73) ఉన్నట్లు పేర్కొంది. కాగా ఏఐ టాలెంట్ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపింది.
News April 16, 2025
సోన్: ‘గల్ఫ్లో యువకుడి హత్య.. MLA ఏలేటి భరోసా

సోన్కు చెందిన హస్తం ప్రేమసాగర్ దుబాయ్లో హత్యకు గురయ్యారు. మృతదేహం అక్కడే ఉండిపోయింది. బాధిత కుటుంబానికి MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, నాయకులు జరిగిన ఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.