News March 3, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>పాడేరు: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 26 కేంద్రాలు>అల్లూరి: ఇంటర్ పరీక్షలు..224మంది గైర్హాజర్>అల్లూరి: ఓపెన్ ఇంటర్..261మంది గైర్హాజర్>అల్లూరి ఘాట్లో జీపు దగ్ధం>కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి>ఘనంగా ప్రారంభమైన మోతుగూడెం కొండ జాతర>దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టుకు భారీ క్రేన్లు >అనంతగిరి: అటవీశాఖ అధికారులు సహకరించాలి
Similar News
News October 16, 2025
HYD: నామినేషన్ ఇప్పుడు పార్ట్ టైమ్ బిజినెస్

ఎన్నికలంటే ఎంతోమంది నామినేషన్లు వేయడం చూస్తుంటాం. వీరిలో కొందరు పేరు కోసం వేస్తే.. మరికొందరు స్వలాభం కోసం వేస్తారు. పేరుకోసం వేసేవారు తాను ఇన్నిసార్లు నామినేషన్ ఫైల్ చేశా అని చెప్పకోవడానికి, ఇంకొందరు ఓట్లు చీల్చడానికి స్వలాభంతో పోటీలో దిగుతారు. దీంతో గెలుపు అవకాశాలు కొందరికి తగ్గిపోతాయి. అందుకే గెలిచే అభ్యర్థి ఇచ్చే డబ్బుతో విత్ డ్రా చేసుకుంటారన్నమాట. ఇప్పుడుదే ట్రెండ్ర్ జూబ్లీలో కొనసాగుతోందా?
News October 16, 2025
18న రాజమండ్రిలో జాబ్ మేళా

తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 18న రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు. మేళాలో పలు ప్రైవేటు సంస్థల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ఆయన పేర్కొన్నారు.
News October 16, 2025
ఓరుగల్లు గిన్నప్ప రుచి వేరు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో వంటకాలు ఉన్నప్పటికీ సర్వపిండి(గిన్నప్ప) చాలా స్పెషల్. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపై చేసిన సర్వపిండి తింటే ఆ రుచి ఎప్పటికీ మరువరు. ఇది ప్రస్తుతం నగరాల్లోకి వ్యాపించింది. కర్రీ పాయింట్లలో రూ.15-30కి ఒక సర్వపిండి అమ్ముతున్నారు. ఈ జనరేషన్తో పోలిస్తే 90’sలో స్కూల్కు వెళ్లొచ్చేలోపు ఇంటి వద్ద అమ్మ చేసిన సర్వపిండి రెడీగా ఉండేది. నేడు ప్రపంచ భోజన దినోత్సవం. మీ కామెంట్.