News November 20, 2024
అవకతవకల వల్లే విశాఖ డెయిరీకి నష్టాలు: పల్లా

సుమారు రూ. 2000 కోట్ల టర్నోవర్ కలిగిన విశాఖ డెయిరీలో జరుగుతున్న అవకతవకల వల్లే డెయిరీకి నష్టాలు వస్తున్నాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సొసైటీగా ఉన్న డెయిరీని కంపెనీగా మార్పు చేసినప్పటి నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. డెయిరీకి అనుబంధంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి రైతుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు మళ్లిస్తున్నారని అన్నారు.
Similar News
News January 8, 2026
విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
News January 8, 2026
విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
News January 8, 2026
విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.


