News February 21, 2025
అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు: మన్యం SP

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలు చేపడతామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రత్యేక టీం ద్వారా నిరంతరం నిఘా ఉందని చెప్పారు. యువత సోషల్ మీడియాను వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News November 28, 2025
రూ.2.4 కోట్లు పలికిన కరీంనగర్ క్రికెటర్

అంతర్జాతీయ మహిళా వెటరన్ క్రికెటర్, KNRకు చెందిన శిఖాపాండే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ఏకంగా రూ. 2.4కోట్లు దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేలంలో 36 ఏళ్ల ఈ ఆల్రౌండర్ను బేస్ ధర రూ.40 లక్షలు కాగా, UP వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. రామగుండం NTPC ఉద్యోగి కుమార్తె అయిన శిఖాపాండే రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నా, కోట్లు పలకడం మహిళల క్రికెట్ ఆదరణకు నిదర్శనం.
News November 28, 2025
బీసీ రిజర్వేషన్లు పెంపులో జగిత్యాల రెండో స్థానం

ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. ఇందులో 1వ స్థానంలో హనుమకొండ ఉండగా.. 2వ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. 2019 ఎన్నికల్లో 25.07 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లు 2025లో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 27.19 శాతానికి పెరిగి, గతంలో కంటే ప్రస్తుతం 2.12 శాతం బీసీ రిజర్వేషన్లు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
News November 28, 2025
బీసీ రిజర్వేషన్లు పెంపులో జగిత్యాల రెండో స్థానం

ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. ఇందులో 1వ స్థానంలో హనుమకొండ ఉండగా.. 2వ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. 2019 ఎన్నికల్లో 25.07 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లు 2025లో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 27.19 శాతానికి పెరిగి, గతంలో కంటే ప్రస్తుతం 2.12 శాతం బీసీ రిజర్వేషన్లు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.


