News January 24, 2025

ఆందోల్: సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

image

సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దామోదర నరసింహ అన్నారు. ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నిరంతరం ప్రక్రియని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Similar News

News November 18, 2025

సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్ <<>>చేసి వివరాలు నమోదు చేయండి.

News November 18, 2025

సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్ <<>>చేసి వివరాలు నమోదు చేయండి.

News November 18, 2025

VJA: రూ.40 వేలకు ఫైనాన్స్.. ఆలస్యానికి రూ.15 వేలు వసూలు

image

విజయవాడ సెంట్రల్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40వేల ఫైనాన్స్ తీసుకున్న ఒక వ్యక్తి, ఇప్పటికే రూ.36 వేలు చెల్లించాడు. అయితే, వరదల కారణంగా 3 నెలల పాటు వాయిదా ఆలస్యమైంది. దీంతో లేట్ ఫీజు పేరుతో ఫైనాన్స్ సంస్థ అదనంగా రూ.15వేలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేసినా, NOC కోసం వారం రోజులుగా తిప్పుకుంటున్నారని వాపోయాడు.