News April 8, 2025
ఆదిలాబాద్లో 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Similar News
News November 24, 2025
KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల అవస్థలు

కాకతీయ యూనివర్సిటీలో 2013-14లో ప్రారంభమైన మహిళా ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటికీ హాస్టల్ లేకపోవడంతో మొదటి సంవత్సరం 500 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అధిక ఫీజులు, ల్యాబ్ సౌకర్యాల లేమి, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగకపోవడం విద్యార్థినుల ఆవేదనకు కారణమైంది. పలుమార్లు వినతులు చేసినా యూనివర్సిటీ స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల అవస్థలు

కాకతీయ యూనివర్సిటీలో 2013-14లో ప్రారంభమైన మహిళా ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటికీ హాస్టల్ లేకపోవడంతో మొదటి సంవత్సరం 500 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అధిక ఫీజులు, ల్యాబ్ సౌకర్యాల లేమి, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగకపోవడం విద్యార్థినుల ఆవేదనకు కారణమైంది. పలుమార్లు వినతులు చేసినా యూనివర్సిటీ స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల అవస్థలు

కాకతీయ యూనివర్సిటీలో 2013-14లో ప్రారంభమైన మహిళా ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటికీ హాస్టల్ లేకపోవడంతో మొదటి సంవత్సరం 500 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అధిక ఫీజులు, ల్యాబ్ సౌకర్యాల లేమి, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగకపోవడం విద్యార్థినుల ఆవేదనకు కారణమైంది. పలుమార్లు వినతులు చేసినా యూనివర్సిటీ స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


