News March 19, 2024
ఆదిలాబాద్: ఈనెల 21 నుంచి బీఈడీ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్ ,ఇంప్రూవ్మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్ నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక తెలిపారు. ఈనెల 21, 23, 26, 28, 30, ఏప్రిల్ 1న పరీక్షలు ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
ADB: ఈ నెల 25న మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా పరిపాలన, ఆదిలాబాద్ కళా అకాడమీ సహకారంతో ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఈ నెల 25న నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలను అర్థం చేసుకొని, ఆధునిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.
News April 18, 2026
ADB: ఈ నెల 25న మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా పరిపాలన, ఆదిలాబాద్ కళా అకాడమీ సహకారంతో ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఈ నెల 25న నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలను అర్థం చేసుకొని, ఆధునిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.
News April 18, 2026
ADB: ఈ నెల 25న మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా పరిపాలన, ఆదిలాబాద్ కళా అకాడమీ సహకారంతో ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఈ నెల 25న నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలను అర్థం చేసుకొని, ఆధునిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.


