News August 29, 2024

ఆర్భాటాలకు దూరంగా సీఎం సభ: కలెక్టర్

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హంగు, ఆర్భాటాలు లేకుండా నరసరావుపేటలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. కేవలం ఐదారు వేల లోపు స్థానిక ప్రజానీకం మధ్య వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. సీఎం ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో పోలీసు బలగాలను కేటాయించామని.. కానీ భద్రత విషయంలో రాజీ లేదన్నారు.

Similar News

News November 24, 2025

పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్‌లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

News November 24, 2025

పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్‌లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

News November 24, 2025

పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్‌లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.