News February 8, 2025

ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

image

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు. 

Similar News

News November 18, 2025

AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

image

ఉద్యోగ మార్కెట్‌పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్‌ఎంప్లాయిమెంట్‌ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్‌కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.

News November 18, 2025

AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

image

ఉద్యోగ మార్కెట్‌పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్‌ఎంప్లాయిమెంట్‌ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్‌కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.

News November 18, 2025

భారత జలాల్లోకి చొరబడ్డ 79మంది బంగ్లా మత్స్యకారుల అరెస్టు

image

మన సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డ 79 మంది బంగ్లాదేశ్ మత్స్యకారుల్ని మారిటైమ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీలైన్ దాటి ఇండియన్ EEZ పరిధిలోకివచ్చిన 3 విదేశీ బోట్లను, చొరబాటుదార్లను సిబ్బంది పట్టుకున్నారు. ICGS రొటీన్ విజిలెన్సు కొనసాగిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న బోట్లను గుర్తించారు. బౌండరీ లైన్ దాటి 2 నాటికల్ మైళ్లు లోపలకు వచ్చారు.