News February 24, 2025

ఆసిఫాబాద్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

శివరాత్రి రోజున నిర్వహించే జాతరకు ఆసిఫాబాద్ డిపో నుంచి 28 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. వాంకిడి జాతరకు ఆసిఫాబాద్ నుంచి 3 బస్సులు, కాగజ్ నగర్ నుంచి ఈస్గామ్ 6, బెల్లంపల్లి నుంచి బుగ్గకు 15, ఆసిఫాబాద్ నుంచి నంబాలకు 4 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 18, 2025

ఖమ్మం: సింగరేణి జాబ్‌ మేళా.. 13,867 మందికి ఉపాధి

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్‌ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్‌ పిలుపునిచ్చారు.

News November 18, 2025

ఖమ్మం: సింగరేణి జాబ్‌ మేళా.. 13,867 మందికి ఉపాధి

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్‌ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్‌ పిలుపునిచ్చారు.

News November 18, 2025

నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళా

image

నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళాలు నిలుస్తున్నాయి. సింగరేణి ప్రాంత యువతీ, యువకుల కోసం  హైదరాబాద్‌కు చెందిన పలు ప్రైవేట్‌ కంపెనీల స‌హ‌కారంతో సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా పెట్టి వేలాది యువతకు కొత్త అవకాశాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో 3500 మంది అభ్యర్థులు పాల్గొనగా.. 2,000 మందికి ఉపాధి లభించింది.