News March 16, 2025
ఆ టీడీపీ నేతలను కచ్చితంగా జైలుకు పంపుతాం: కాకాణి

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం కొల్లగొట్టిన వారిని వదిలే ప్రశక్తే లేదని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. 2014లో CM చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న ఆయన.. బాధ్యులపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 15 ఏళ్లలో అగ్రిగోల్డ్ భూముల్లో దాదాపు రూ.3.5కోట్ల వృక్ష సంపదను టీడీపీ నేతల కొల్లగొట్టారని, వారిని జైలుకు పంపుతామని కాకాణి వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News April 17, 2026
శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.
News April 17, 2026
నెల్లూరు: వాట్సాప్లో ఒక్క క్లిక్.. రూ.2.58 లక్షలు హాంఫట్

వాట్సాప్లో ‘సేవింగ్స్ ఆన్లైన్ మార్కెటింగ్’ పేరుతో వచ్చిన సందేశాన్ని క్లిక్ చేసిన ఓ యువతి రూ. 2.58 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన నవబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నితేశ్ అనే వ్యక్తి ఓ యువతికి పంపిన APK ఫైల్ను ఓపెన్ చేయగానే ఆమె బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News April 17, 2026
నెల్లూరు: వాట్సాప్లో ఒక్క క్లిక్.. రూ.2.58 లక్షలు హాంఫట్

వాట్సాప్లో ‘సేవింగ్స్ ఆన్లైన్ మార్కెటింగ్’ పేరుతో వచ్చిన సందేశాన్ని క్లిక్ చేసిన ఓ యువతి రూ. 2.58 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన నవబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నితేశ్ అనే వ్యక్తి ఓ యువతికి పంపిన APK ఫైల్ను ఓపెన్ చేయగానే ఆమె బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


