News February 3, 2025

ఇంటర్ విద్యార్థినిపై తిరుపతి లెక్చరర్ అత్యాచారం

image

ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. ప.గో(D) కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News November 18, 2025

కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

image

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.

News November 18, 2025

కల్వకుర్తి: కబడ్డీ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు

image

కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ, సీపీఎం కళాశాల మైదానంలో ఈనెల 20న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. జూనియర్ బాలికల, మరియు సీనియర్ మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది తెలిపారు. 2005 డిసెంబర్ 31 లోపు జన్మించి 65 కేజీల లోపు బాలికలు, 75 కేజీల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.

News November 18, 2025

వక్ఫ్ భూముల నమోదు కోరిన ముస్లిం సంక్షేమ సంఘం

image

కరీంనగర్‌లో TG రాష్ట్ర ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ మోబిన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనికి వినతిపత్రం అందించారు. దేశవ్యాప్త వక్ఫ్ భూములు, మసీద్‌లు, ఈద్గా, ఖబ్రస్థాన్, దర్గాలు, ఇతర వక్ఫ్ ఆస్తులను DEC 5లోపు UMEED పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు తాజోద్దీన్, అక్బర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.