News March 5, 2025
ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి: మంత్రి సీతక్క

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే విద్యార్థులు గురి పెట్టి ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 4, 2025
HYD: వరంగల్ రూట్లో బ్లాక్ స్పాట్స్ ఇవే!

ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ ఇంజినీర్ల బృందం గుర్తించింది. ముఖ్యంగా CPRI క్రాస్, ఘట్కేసర్ బైపాస్ జంక్షన్ ముందు 500 మీ.వద్ద పలు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఉన్న రహదారి సైతం బ్లాక్ స్పాట్ ప్రాంతంగా జాతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గుర్తించినట్లుగా తెలిపింది.
News December 4, 2025
HYD: వరంగల్ రూట్లో బ్లాక్ స్పాట్స్ ఇవే!

ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ ఇంజినీర్ల బృందం గుర్తించింది. ముఖ్యంగా CPRI క్రాస్, ఘట్కేసర్ బైపాస్ జంక్షన్ ముందు 500 మీ.వద్ద పలు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఉన్న రహదారి సైతం బ్లాక్ స్పాట్ ప్రాంతంగా జాతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గుర్తించినట్లుగా తెలిపింది.
News December 4, 2025
వనపర్తి: నేడు 39 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీల్లోని 806 వార్డులకు నేడు మొత్తం 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 7 నామినేషన్లు.
✓ పానగల్ – 7 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 4 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 21 నామినేషన్లు దాఖలు కాగా.. వీపనగండ్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.


