News October 12, 2024

ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి

image

ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రుపాలెంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయబోతున్నామని పేర్కొన్నారు. మహిళలతో కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇందిరా మహిళా డెయిరీని చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News November 22, 2025

ఖమ్మం: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

image

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటీజీ/బీఎల్‌వీ సెట్ రాసిన వారికి ప్రాధాన్యత, ఇతరులకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.

News November 22, 2025

ఖమ్మం: మారుతి ఆగ్రోటెక్ ఉద్యోగాల కోసం జాబ్ మేళా

image

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం శనివారం ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. మారుతి ఆగ్రోటెక్ అండ్ ఫర్టిలైజర్స్ (HYD) కంపెనీలోని మార్కెటింగ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎస్సెస్సీ లేదా డిగ్రీ అర్హతతో 20-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని, వేతనం రూ.20,000– 30,000 ఉంటుందని ఆయన తెలిపారు.

News November 22, 2025

ఖమ్మం: మారుతి ఆగ్రోటెక్ ఉద్యోగాల కోసం జాబ్ మేళా

image

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం శనివారం ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. మారుతి ఆగ్రోటెక్ అండ్ ఫర్టిలైజర్స్ (HYD) కంపెనీలోని మార్కెటింగ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎస్సెస్సీ లేదా డిగ్రీ అర్హతతో 20-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని, వేతనం రూ.20,000– 30,000 ఉంటుందని ఆయన తెలిపారు.