News January 24, 2025
ఇంద్రవెల్లి: ‘పాదరక్షలతో వస్తే రూ.5 వేల జరిమానా’

పుష్య మాసం అంటే ఆదివాసీ గిరిజనులకు పవిత్ర మాసం. ఈ మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీ గిరిజన గోండులు, కొలాం గిరిజనులు పాదరక్షలు ధరించరు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామ గిరిజనులు తమ గూడెంలోకి ఈ మాసంలో పాదరక్షలు ధరించి రావొద్దని ఏకంగా చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. గూడెం వాసులు, బయట వారు కానీ పాదరక్షలతో వస్తే వారికి రూ. 5 వేలు జరిమానా విధించటానికి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Similar News
News November 18, 2025
గజ్వేల్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ.వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవాల్లో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News November 18, 2025
గజ్వేల్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ.వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవాల్లో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News November 18, 2025
షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్కు లింకులున్నట్లు గుర్తించారు.


