News May 12, 2024

ఇచ్ఛాపురం: చెరువులో పడి దంపతులు మృతి

image

ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సబిత అనే మహిళ బట్టలు ఉతికేందుకు చెరువు దగ్గరికి వెళ్లింది. కాలు జారి నీటిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆమెను కాపాడడానికి వెళ్లిన ఆమె భర్త కూడా నీటిలో మునిగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు స్పందించి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా భర్త చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.