News March 4, 2025
ఇల్లంతకుంట: టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి మృతి

టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి నుజ్జు నుజ్జైన ఘటన ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… అనంతారంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టి అతడి పైనుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 4, 2025
Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.
News March 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

☞ కొలిమిగుండ్లలో ఆర్టీసి బస్సు బోల్తా ☞ పాణ్యం ఎమ్మెల్యేకు RRR అభినందన ☞ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ☞ పాతపాడులో తల్లిదండ్రులు లేని యువతికి ఆర్థిక సాయం ☞ శ్రీశైలం జలాశయం నుంచి 7,345 క్యూసెక్కుల నీటి విడుదల ☞ గుడిపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థి అదృశ్యం ☞ PTC నుంచి పాస్ అవుట్ అయిన జిల్లా SIలు ☞ వేసవిలో తాగునీటి నివారణకు చర్యలు: కలెక్టర్ ☞ బస్సు బోల్తాపై మంత్రులు ఆరా
News March 4, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

➤ కర్నూలు: వలస కూలీల కొడుకు ఎస్ఐగా ఎంపిక ➤ డిగ్రీ విద్యార్థి అదృశ్యం ➤ త్వరలో కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి➤ మంత్రాలయం శ్రీ మఠానికి పోటెత్తిన భక్తులు➤ ఇంటర్ పరీక్షల్లో ఏడుగురు డీబార్➤ క్లస్టర్ యూనివర్సిటీ వీసీకి ఆత్మీయ వీడ్కోలు➤ అసెంబ్లీల బడ్జెట్పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ప్రసంగం➤ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ➤ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ