News September 26, 2024

ఇసుక ట్రాక్టర్లను పరిశీలించిన కలెక్టర్

image

చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసపల్లె వద్ద బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఇసుక స్టాక్ ను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను తరలిస్తున్నారు లేదా అని ట్రాక్టర్ డ్రైవర్లతోపాటు యజమానులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కానీ, మధ్యవర్తులుగాని ఇసుకను ప్రభుత్వ నిర్దేశిత ధర కంటే ఎక్కువకు తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు

Similar News

News November 25, 2025

అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

image

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News November 25, 2025

అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

image

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News November 25, 2025

5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.