News March 24, 2025

ఈనెల 31 లోగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి: జేసీ

image

ఈనెల 31లోగా రేషన్ లబ్దిదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఏలూరు జిల్లాలోని పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ల‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. ఈ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయాలన్నారు. ఏలూరు జిల్లాలో 1,56,000 యూనిట్లు ఇంకనూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈకేవైసీ అమలు చేసేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Similar News

News November 5, 2025

జేఎన్టీయూ-ఏ ఫార్మాడీ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబర్‌లో నిర్వహించిన ఫార్మాడీ 3వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (ఆర్17), ప్రీ-పీహెచ్‌డీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

News November 5, 2025

10ఏళ్లలో 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య

image

పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SMలో పోస్టు చేసింది. ‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, క్రైమ్‌తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.

News November 5, 2025

IIM షిల్లాంగ్‌లో ఉద్యోగాలు

image

<>IIM<<>> షిల్లాంగ్ ప్రొఫెసర్, Asst ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో PhDతో పాటు పని అనుభవం గలవారు NOV 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్& పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్&కంట్రోల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్& అనాలసిస్, మార్కెటింగ్, ఆపరేషన్స్ &క్వాంటిటేటివ్ టెక్నిక్స్, HR, స్ట్రాటజీ& లిబరల్ స్టడీస్ విభాగంలో ఖాళీలున్నాయి. వెబ్‌సైట్: iimshillong.ac.in