News March 1, 2025
ఉంగుటూరు: బర్త్ డే రోజు వాహనం ఢీకొని యువకుడు మృతి

జాతీయ రహదారి కైకరం వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు దుర్మరణం మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుడు భీమడోలు మండలం పూళ్ళ గ్రామానికి చెందిన తులసీరాం(17).. తన పుట్టిన రోజు సందర్భంగా బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఏలూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
News March 22, 2025
లైంగిక ఆరోపణలు.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ ఉన్నత పాఠశాలలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బొజ్జన్న బాలికలను లైంగికంగా వేధించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.