News May 11, 2024
ఉండి నియోజకవర్గంలో పలువురు TDP నేతల సస్పెండ్

ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని పేర్కొంటూ పలువురిని పార్టీ ప.గో జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ సాగి సాంబశివరాజు, బురిడి రవి, మోపిదేవి శ్రీనివాస్, వత్సవాయి సూర్యనారాయణ రాజు, శ్రీనివాస్, సుజాత, అనంతలక్ష్మితో పాటు కాళ్ల మండలానికి చెందిన వెంకట్రావు తదితరులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News January 25, 2026
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News January 25, 2026
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


