News March 17, 2025
ఉప్పలగుప్తం కాలువలో మృతదేహం లభ్యం

ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామం పరిధి అమలాపురం నుంచి చల్లపల్లి గ్రామం వైపు వెళ్లే పంట కాలువలో మృతదేహం కొట్టుకొచ్చింది. సుమారు 50 నుంచి 55 సంవత్సరములు గల గుర్తుతెలియని మగ మృతదేహం ఉప్పలగుప్తం పోలీసు గుర్తించారు. సదరు మృతదేహంను సరిపల్లె విఆర్ఓకీ ఉప్పలగుప్తం ఎస్ఐకి ఫిర్యాదు ఇవ్వగా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 28, 2025
డ్రెస్సునో, లిప్స్టిక్నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్స్టిక్నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.
News November 28, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 13 మందికి జైలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.
News November 28, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 13 మందికి జైలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.


